ఇవి రెండూ ... వద్దు!
కొన్ని ఆహారపదార్ధాలను కలిపి కానీ, ఒకదాని తర్వాత ఒకటి గానీ తీసుకోకూడదు.
అవేమిటంటే ...
- పాలు తాగిన వెంటనే పండ్లు
- బ్రెడ్తో పాటు పాలు
- పాలు ఉప్పుతో కలిపి
- పాలు తాగిన వెంటనే ఏ రకమైన మాంసం
- ఇత్తడి పాత్రలో నెయ్యి
- చల్లని, వేడి పదార్ధాలు వెంట వెంటనే...
- వేడి వేడి భోజనం తర్వాత చల్లటి నీరు
- వేడి నీటిలో తేనె
- మజ్జిగ, పాలు, పెరుగులతో అరటి పండు
- పెరుగుతో చికెన్
- చేపలతో చెక్కర
- దోస, టమోటాలను నిమ్మతో...
No comments:
Post a Comment